అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పై దాడి.. హేయమైన చర్యగా పేర్కొన్న భారత కాన్సులేట్

63చూసినవారు
అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పై దాడి.. హేయమైన చర్యగా పేర్కొన్న భారత కాన్సులేట్
అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పై దాడి జరిగింది. న్యూయార్క్‌లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిర్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడిని భారత కాన్సులేట్ తీవ్రంగా ఖండిచింది. ఇది హేయమైన చర్యగా పేర్కొంటూ "ఆమోదయోగ్యం కాదు" అని తెలిపింది. ఈ దాడిలో ఆలయంలోని ఓ బాగం ధ్వంసం అయినట్లు పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను భారత కాన్సులేట్ కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్