ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి

80చూసినవారు
ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి
హర్యానాలో JJP సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ హిసార్ లోక్‌సభ అభ్యర్థి నైనా చౌతాలా కాన్వాయ్‌పై దాడి జరిగింది. జింద్ జిల్లాలోని రోజ్ ఖేరా గ్రామంలో శుక్రవారం ఈ దాడి జరిగిందని, ఆరుగురు గాయపడ్డారని పార్టీ నాయకులు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే నైనా చౌతాలా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని JJP దిగ్విజయ్ చౌతాలా ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్