టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి

65చూసినవారు
టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందారు. మరోవైపు భాస్కర్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్