రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: అమిత్ షా

73చూసినవారు
రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: అమిత్ షా
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందని అన్నారు. రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని ఎద్దేవా చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ భారత ప్రజలపై క్రూరమైన దౌర్జన్యాలను సృష్టించిందని అమిత్ షా ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్