ఆదివాసీ మహిళపై దాడి.. ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి

66చూసినవారు
ఆదివాసీ మహిళపై దాడి.. ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ఆదివాసీ మహిళపై వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. శనివారం బాధిత మహిళను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ మహిళను నిర్భందించి పది రోజులు చిత్రహింసలు పెట్టారన్నారు. బాధిత మహిళకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్