గుజరాత్ టైటాన్స్‌ కి బ్యాడ్ న్యూస్

61చూసినవారు
గుజరాత్ టైటాన్స్‌ కి బ్యాడ్ న్యూస్
గుజరాత్ టైటాన్స్ కు మరో షాక్ తగిలింది. జట్టు యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ ఈ ఏడాది మొత్తం ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి మరికొన్ని వారాలు పట్టవచ్చని కోచ్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ, మింజ్ మొత్తం సీజన్‌కు దూరంగా ఉన్నాడు. IPL-2024 మినీ-వేలంలో, అతన్ని రూ.3.60 కోట్ల భారీ ధరకు GT కొనుగోలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్