బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

563చూసినవారు
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
వెయ్యి ఉరుల మర్రి వద్ద ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంజీ గోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధికి కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. నిర్మల్ లో రాంజీ గోండు స్మృతి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాంజీ గోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధికి కేటాయించడం దారుణం అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర చేస్తారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్