రామమందిరం ప్రారంభోత్సవానికి ఆ ముహూర్తమే ఎందుకంటే..?

4894చూసినవారు
రామమందిరం ప్రారంభోత్సవానికి ఆ ముహూర్తమే ఎందుకంటే..?
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుక సమయం దగ్గర పడుతోంది. జనవరి 22 ఇంకెంతో దూరం లేదు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో జనవరి 22 మధ్యాహ్నం 12:20 గంటలకు రామ్ లల్లా ప్రతిష్టాపన కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే ఈ సమయాన్ని ఎంచుకోవటానికి ఒక కారణం ఉంది. హిందూ పంచాంగ్ ప్రకారం.. 'అభిజిత్ ముహూర్తం'కి అనుగుణంగా ఉన్నందున ఈ సమయం ఎంచుకోబడింది. శ్రీరాముడు 'అభిజిత్ ముహూర్తం' సమయంలో జన్మించాడని చెబుతారు.

సంబంధిత పోస్ట్