మెజార్టీ స్థానాలు సాధించే దిశగా బీజేపీ

83చూసినవారు
మెజార్టీ స్థానాలు సాధించే దిశగా బీజేపీ
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తుంది. 290 సీట్లకు పైగా సీట్లలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ కూడ గట్టి పోటీనే ఇస్తోంది. 195 సీట్లల్లో హస్తం కూటమి మెజార్టీలో ఉంది. 56 మంది ఇతరులు ముందంజలో ఉండటం ఉత్కంఠను పెంచుతుంది.

సంబంధిత పోస్ట్