TG: 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఆ ఇద్దరు నేతలు

83చూసినవారు
TG: 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఆ ఇద్దరు నేతలు
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక MIM పార్టీ ఒక్క చోట లీడ్ కొనసాగిస్తోంది. కాగా, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు.. రఘువీర్ రెడ్డి (నల్గొండ) - 2,44,952 రామసహాయం రఘురాం రెడ్డి(ఖమ్మం) - 2,56,407.. అంటే 2 లక్షలపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు బలరాం నాయక్ (మహబూబాబాద్) 1,42,229 ఓట్ల లీడ్ లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్