3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రఘువీర్ రెడ్డి

71చూసినవారు
3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రఘువీర్ రెడ్డి
నల్లగొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. 3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ 4,82,305
బీజేపీ 1,53,771
బీఆర్ఎస్ 1,36,268

సంబంధిత పోస్ట్