లీడ్ లో కిషన్ రెడ్డి, సురేష్ షెట్కార్

80చూసినవారు
లీడ్ లో కిషన్ రెడ్డి, సురేష్ షెట్కార్
సికింద్రాబాద్​ - సనత్ నగర్ సెగ్మెంట్​ తొమ్మిదవ రౌండ్ ముగిసే సరికి.. కిషన్ రెడ్డి 21,112 ఓట్లతో లీడ్​లో ఉన్నారు. మొత్తంగా 40,842 ఓట్లు బీజేపీ వచ్చాయి. జహీరాబాద్​లో 15వ రౌండ్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 13,705 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్​ఎస్ 81,689తో ఉండగా.. బీజేపీ 2,11,948 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 2,25,653 ఓట్లతో లీడ్​లో ఉంది.

సంబంధిత పోస్ట్