బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

85చూసినవారు
బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి మంత్రి లక్ష్మి హెబ్బల్కర్‌పై ఆయన నోరు పారేసుకున్నారు. 'బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతోందని లక్ష్మికి నిద్ర పట్టడం లేదు. నిద్ర కోసం ఆమె స్లీపింగ్ పిల్ కానీ, ఒక ఎక్స్‌ట్రా పెగ్గు మద్యం కానీ వేసుకోవాలి' అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి లక్ష్మి ఫైర్ అయ్యారు. మహిళలకు బీజేపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్