చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్

83చూసినవారు
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడటం లేదు. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ల దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశారు. రాళ్లతో కొట్టండి అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ప్రజలే అతనికి తగిన బుద్ధి చెప్తారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్