బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడ ఆడుతోంది: BRS

59చూసినవారు
బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడ ఆడుతోంది: BRS
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడ ను ఆడుతోందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బోగస్ అని విమర్శించింది. ప్రతిపక్షాలను, నాయకులను వేధించేందుకు బీజేపీ సర్కార్ చేసిన మాయోపాయమని పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన పలువురు బీజేపీకి విరాళాలు ఇచ్చారని.. ఇదిగో సంచలన సాక్ష్యమని ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను గులాబీ పార్టీ షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్