బీజేపీ గెలవాలి.. కానీ మోదీ ప్రధాని కావొద్దు: బీజేపీ నేత

535చూసినవారు
బీజేపీ గెలవాలి.. కానీ మోదీ ప్రధాని కావొద్దు:  బీజేపీ నేత
ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి తీవ్ర విమర్శలు చేశారు. 4065 చదరపు కిలోమీటర్ల లడఖ్ భూభాగాన్ని కబ్జా చేసిన చైనీయులకు క్లీన్ చిట్ ఇస్తూ 'కోయి ఆయా నహీ..' అంటూ మోదీ భరతమాతకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. 2024లో బీజేపీ గెలవాలి కానీ మోదీ మళ్లీ ప్రధాని కాకూడదు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్