కర్ణాటక సీఎంకు బాంబు బెదిరింపులు

402987చూసినవారు
కర్ణాటక సీఎంకు బాంబు బెదిరింపులు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తూ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు లక్ష్యంగా ఉత్సవాల్లో పేలుళ్లు జరుగుతాయని అందులో హెచ్చరించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్