తమిళనాడు ఓటమి.. కోచ్‌పై మండిపడ్డ దినేశ్ కార్తీక్

56చూసినవారు
తమిళనాడు ఓటమి.. కోచ్‌పై మండిపడ్డ దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు ఓడిపోవడంపై ఆ జట్టు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందించారు. ‘టాస్ గెలిచాక కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం. పిచ్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉండటంతో వరుసగా వికెట్లు కోల్పోయాం. ఓటమికి ఇదే ప్రధాన కారణం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్‌కు అండగా నిలవాల్సింది పోయి తప్పంతా అతనిదేననడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్