యాత్రికులకు బుక్ మై దర్శన్ తీపి కబురు

51చూసినవారు
యాత్రికులకు బుక్ మై దర్శన్ తీపి కబురు
సమ్మర్ సీజన్ లో ఎక్కువగా యాత్రికులు టూర్స్ వేస్తుంటారు. సమ్మర్ సీజన్ కావడంతో ఏపీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ, బుక్ మై దర్శన్ యాత్రికులకు తీపి కబురు అందింది. నూతన టూరిజం బస్సులు ప్రారంభించినట్లు బుక్ మై దర్శన్ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు 17 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్