కోహ్లీని చూసేందుకు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ స్టేడియానికి వచ్చిన బాలుడు (వీడియో)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండే టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తన ఫేవరెట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీని చూసేందుకు ఉన్నావ్‌ కు చెందిన కార్తికేయ(15) 58కి.మీ దూరంలో ఉన్న కాన్పూర్ స్టేడియానికి సైకిల్ పై వచ్చాడు. ఉదయం 4గంటలకు బయలుదేరి 11గంటలకు స్టేడియానికి చేరుకున్నాడు. అయితే ఇవాళ విరాట్ ను చూడటం వీలుపడలేదని, రేపు చూస్తానని కార్తికేయ్ ధీమా వ్యక్తం చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్