అంతర్జాతీయ విద్యార్థులకు బ్రిటన్ షాక్

81చూసినవారు
అంతర్జాతీయ విద్యార్థులకు బ్రిటన్ షాక్
దేశంలోకి వలసల్ని నియంత్రించేందుకు గాను విద్యార్థి వీసాలను కఠినతరం చేయాలని బ్రిటన్ భావిస్తోంది. విదేశీ విద్యార్థుల్లో కేవలం ప్రతిభావంతుల్ని మాత్రమే అనుమతించాలని ప్రధాని రిషి సునక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గ్రాడ్యుయేట్ రూట్ వీసా పథకాన్ని ఆయన సవరించే అవకాశముందని డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. భారత్ నుంచి బ్రిటన్ వెళ్లాలని చూస్తున్న విద్యార్థులపై ఈ ఆంక్షలు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్