భారత్‌ మార్కెట్లోకి BYD ఎలక్ట్రిక్ కారు

55చూసినవారు
భారత్‌ మార్కెట్లోకి BYD ఎలక్ట్రిక్ కారు
చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ BYD భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ కారును లాంచ్‌ చేసింది. ఈ కారు మూడు వెర్షన్‌లలో లభించనుంది. ఇందులో డైనమిక్‌ ఎడిషన్‌ BYD పీల్‌ ధర రూ.41 లక్షలు కాగా, ప్రీమియం వెర్షన్‌ ధర రూ.45.55 లక్షలు, పెర్ఫార్మెన్స్‌ వెర్షన్‌ రూ.53 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్‌ చార్జింగ్‌తో 650 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్