టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా వివేకా సతీమణి

3971చూసినవారు
టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా వివేకా సతీమణి
కడపలో రాజకీయం కొత్త ములుపు తీసుకుంటోంది. వైఎస్ వివేకా హత్య అనంతర పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశంపై టీడీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా బరిలో దింపనున్నారు.

సంబంధిత పోస్ట్