పిల్లలను అమ్మేవారు.. కొనుగోలు చేసిన వారిపై కేసులు: సీపీ (వీడియో)

85చూసినవారు
రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ పిల్లల అక్రమ అమ్మకాల ముఠా మొత్తం 50 మంది పిల్లలను అమ్మిందని, అందులో 16 మంది పిల్లలను రెస్క్యూ చేశామని తెలిపారు. మిగతా 34 మంది పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేశామని తెలిపారు. ఈ కేసులో పిల్లలను అమ్మిన వారితోపాటు కొనుగోలు చేసిన 13 మందిని నిందితులుగా చేర్చామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్