ఏపీ టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు అవకాశం

76చూసినవారు
ఏపీ టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు అవకాశం
ఏపీలోని టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు.. మోదీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లోనూ రెండోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్