టీడీపీ ఎంపీలతో సమావేశం కానున్న చంద్రబాబు

71చూసినవారు
టీడీపీ ఎంపీలతో సమావేశం కానున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్న నేపథ్యంలో గురువారం టీడీపీ పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని నివాసానికి రావాలని వారికి సూచించారు. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్