పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

83చూసినవారు
పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కేజీ విత్ స్కిన్ చికెన్ ధర రూ.178, స్కిన్ లెస్ ధర రూ.203-220 వరకు విక్రయిస్తున్నారు. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ చికెన్ ధర రూ.184, స్కిన్ లెస్ ధర రూ.210-230 వరకు అమ్ముతున్నారు. తెలంగాణలో డజన్ గుడ్ల ధర రూ.64 కాగా, ఏపీలో రూ.60గా ఉంది.

సంబంధిత పోస్ట్