భారతీయ యువకులతో చైనా ముఠాల చెలగాటం

60చూసినవారు
భారతీయ యువకులతో చైనా ముఠాల చెలగాటం
ఉద్యోగాల పేరుతో భారతీయ యువకుల్ని విదేశాల్లో బంధించి సైబర్‌ నేరాలు చేయిస్తున్న ముఠాలకు కొత్త అడ్డాగా సొమ్ము థాయ్‌లాండ్, లావోస్, మయన్మార్‌ ఉన్నాయి. గతంలో మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రబిందువుగా ఈ దేశాలు ఎండేవి. ఇప్పుడు సైబర్‌ నేరస్థులకు స్వర్గధామంగా మారాయి. భారతీయులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాల ద్వారా రూ.వేల కోట్లు కొట్టేస్తున్న ఆ ముఠాలన్నీ చైనా దేశస్థుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్