సివిల్స్ ప్రాథమిక పరీక్ష ప్రారంభం

58చూసినవారు
సివిల్స్ ప్రాథమిక పరీక్ష ప్రారంభం
సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా.. ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్