పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు

52చూసినవారు
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ నుంచి స్పిల్ వేను పరిశీలించారు. అలాగే 22, 23 గేట్ల దగ్గర ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్