శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు (వీడియో)

58చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం శుక్రవారం తిరుమలకు చేరుకుంది. శ్రీవారి బ్రహ్మెత్సవాల సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి రాత్రి 8 గంటలకు సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీని కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వామివారికి ఇప్పటి వరకు పదిసార్లు పట్టువస్త్రాలు అందజేశారు. కాగా, రాత్రి అక్కడే బసచేసి శనివారం నూతనంగా నిర్మించిన వకుళామాత నూతన వంటశాలను ప్రారంభిస్తారని సమాచారం.

సంబంధిత పోస్ట్