కాంగ్రెస్ MP అభ్యర్థులను అభినందించిన సీఎం

55చూసినవారు
కాంగ్రెస్ MP అభ్యర్థులను అభినందించిన సీఎం
వరంగల్, భువనగిరి లోక్ సభ స్థానాల నుండి గెలుపొందిన కడియం కావ్య, చామల కిరణ్ కుమారెడ్డి సీఎం రేవంత్ ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్, ఖమ్మం లోక్ సభ స్థానాల నుండి గెలుపొందిన సురేష్ షెట్కార్, రఘురాం రెడ్డి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిన పార్టీ శ్రేణులు, నాయకులకు అభినందనలు తేలిపారు.

సంబంధిత పోస్ట్