మినీ ట్రావెల్స్ బస్సు బోల్తా (వీడియో)

55చూసినవారు
తెలంగాణలోని నార్సింగి మండలం వల్లూరు వద్ద హైవే-44పై రోడ్డు ప్రమాదం జరిగింది. కాశీ అయోధ్య తీర్థయాత్రలు ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్