సీఎం గ్రీన్ సిగ్నల్.. మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు

58చూసినవారు
సీఎం గ్రీన్ సిగ్నల్.. మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి కొండా సురేఖ నిర్వహించిన వరుస సమీక్షలు సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ అనుమతి ఇచ్చారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 2025 మార్చిలోపే బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్