సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ట్రిప్ వాయిదా

55చూసినవారు
సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ట్రిప్ వాయిదా
ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నారు. గురువారం ఆమె ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న‌ది. జూలై 27న నీతి ఆయోగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. అయితే ఒక రోజు పాటు ఆమె త‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ స‌మావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బ‌హిష్క‌రించిన నేప‌థ్యంలో.. దీదీ ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్