నేడు రాజకీయ పార్టీల నేతలో సీఎం రేవంత్ భేటీ

76చూసినవారు
నేడు రాజకీయ పార్టీల నేతలో సీఎం రేవంత్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు సీఎం వివరించనున్నారు. ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా రాష్ట్ర చిహ్నంలో మార్పులను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఈ మీటింగ్ కు హాజరవుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్