సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ల ఆధునికీకరణకు సీఎం రేవంత్ ఆదేశం

18836చూసినవారు
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ల ఆధునికీకరణకు సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్పొరేట్ స్థాయిలో భవనాలు, అందులో వెయిటింగ్ హాళ్లు, కెఫెటేరియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధిక ఆదాయం లభించే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆఫీసులకు ప్రాధాన్యమివ్వాలని, సిబ్బంది కొరత ఉండకూడదని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 104 ఆఫీసుల కోసం స్థల సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్