సీఎం రేవంత్ కీలక నిర్ణయం

81చూసినవారు
సీఎం రేవంత్ కీలక నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. HYDలో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయలని చెప్పారు. ఈనెల 18న మంత్రిమండలి భేటీ నిర్వహించి, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్