మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నారు: మోడీ

80చూసినవారు
మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నారు: మోడీ
మతం ప్రాతిపదికన ప్రజలను విభజించే కాంగ్రెస్, I.N.D.I.A కూటమి పథకాలను తాను బహిర్గతం చేస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. తనకు తన ఇమేజ్ కంటే దేశ సమైక్యత ముఖ్యమని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కళ్యాణ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో బుధవారం మోడీ ప్రసంగించారు. ముస్లింలకు 15 శాతం నిధులు కేటాయించడం ద్వారా దేశ బడ్జెట్‌ను ముస్లిం బడ్జెట్‌, హిందూ బడ్జెట్‌గా విభజించాలని కాంగ్రెస్‌ భావిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్