ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సాధువులు మృతి

55చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సాధువులు మృతి
ఉత్తరప్రదేశ్ లోని రాయపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ ఓ వాహనం ఢీకొని ముగ్గురు సాధువులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను అయోధ్యకు చెందిన రామ్ మిలన్ పాల్(55), మహారాజ్ గంజ్ కి చెందిన అచేలాల్ (58), రామ్ భజనపాల్ (53)గా పోలీసులు గుర్తించారు. సాధువులు ముగ్గురు 'చౌరాసి కోసి పరిక్రమ' పూర్తి చేసుకుని మకౌడా ధామ్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్