మ‌రోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌

67చూసినవారు
మ‌రోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అస్వస్థతకు గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. కాగా నిన్న జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ.. ఖర్గే స్పృహ కోల్పోయారు. దీంతో సీఎం రేవంత్ ఖర్గే వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్