రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

72చూసినవారు
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
తెలంగాణ సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు, మంత్రులు పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ ఇన్‌ఛార్జి, పీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్