సిఎం వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయి : బాధితురాలి తల్లి

61చూసినవారు
సిఎం వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయి : బాధితురాలి తల్లి
బెంగాల్‌ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. ఇక ఆందోళనలు చాలని, దుర్గాపూజ వేడుకల్లోకి రావాలని ప్రజలను అభ్యర్థిస్తున్నానని మమతా బెనర్జీ సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మా ఇంట్లోనూ దుర్గా పూజ జరిగేది. నా కుమార్తె దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసేది. కానీ మా కుమార్తెను కోల్పోయాం. సిఎం మా కుమార్తెను తిరిగి తీసుకురాగలరా” అని …. అభయ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్