క్రికెట్ ఆడిన సీఎం యోగి (Video)

51చూసినవారు
36వ ఆల్ ఇండియా అడ్వొకేట్ క్రికెట్ టోర్నమెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన బ్యాట్ పట్టుకుని బంతిని బౌండరీలు దాటించారు. గత పదేళ్లలో భారత్‌లో క్రీడలపై మక్కువ పెరిగిందన్నారు. దేశంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచడంపైనే ప్రధాని మోదీ కూడా దృష్టి సారిస్తున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్