రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సా. 4గంటలకు వరకే ఉద్యోగం చేసుకునేలా సర్కులర్ ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజసింగ్ మండిపడ్డారు. 'దేవీ నవరాత్రి హిందువులు ఒక్కపొద్దు ఉంటారు. అప్పుడు ఇలాంటి జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు. హిందూ పండుగలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం' అని ఫైర్ అయ్యారు. రంజాన్ పండగనే సీఏంకి కనిపించిందా? హిందువుల పండగలు కనపడవా అని రాజాసింగ్ ప్రశ్నించారు.