పంజాబ్లో కాంగ్రెస్ నేత సాధుసింగ్ ధరమ్సోత్కు హైకోర్టు నుంచి ఊరట లభించింది. సాధు సింగ్కు హైకోర్టు జూన్ 5 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రచారం చేసేందుకు ధర్మసోత్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.