రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల బీమా

65చూసినవారు
రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల బీమా
సామాన్య ప్రజల కోసం కేంద్రం తీసుకొచ్చిన బీమా పథకాల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కూడా ఒకటి. ఈ పథకంలో కేవలం రూ.20 చెల్లిస్తే ఏడాది పాటు రూ.2 లక్షల బీమా కవరేజ్ పొందొచ్చు. పాలసీదారు ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షల బీమా కుటుంబ సభ్యులకు అందుతుంది. 18-70 ఏళ్ల వయస్సులో ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఏటా బ్యాంకు ఖాతా నుంచి రూ.20 ఆటో డెబిట్‌ అవుతుంది.

సంబంధిత పోస్ట్