ఈనెల 12న కాంగ్రెస్ 'మౌన సత్యాగ్రహం'

1225చూసినవారు
ఈనెల 12న కాంగ్రెస్ 'మౌన సత్యాగ్రహం'
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్ సభ సభ్యత్వ వేటుకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 12న ప్రతి రాష్ట్ర రాజధానిలో పార్టీ శ్రేణులు గాంధీ విగ్రహం ముందు మౌన సత్యాగ్రహం నిర్వహిస్తామని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమపై ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎలాంటి వ్యూహాలను ప్రయోగించినా, తాము ప్రజల కోసం నిలబడతామని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గొంతెత్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్