మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదలదు: మోదీ

4228చూసినవారు
మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదలదు: మోదీ
తల్లుల వద్ద, అక్కచెల్లెళ్ళ వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని చొరబాటుదారులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆరోపించారు. ప్రజల వద్దనున్న బంగారం, సంపద మొత్తాన్ని సర్వేచేసి దానిని పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చొరబాటుదార్లకు, ఎక్కువమంది పిల్లలున్నవారికి సంపదను పంచేస్తారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్