'దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు'

65చూసినవారు
'దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు'
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుందని అన్నారు. పరిపాలన విషయంలో కాంగ్రెస్, BRS డీఎన్‌ఏలు ఒక్కటే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీ ట్యాక్సులు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సారి దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్