కాంగ్రెస్ ప్రభుత్వంపై
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుందని అన్నారు. పరిపాలన విషయంలో
కాంగ్రెస్, BRS డీఎన్ఏలు ఒక్కటే అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాహుల్ గాంధీ ట్యాక్సులు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సారి దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.